Header Banner

వైసీపీ లో పెరిగిన భయం.. పోసానిపై ప్రజల ఆగ్రహం.. పెరుగుతున్న కేసులు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే నా ..?

  Tue Mar 04, 2025 19:31        Politics

గుంటూరు జైల్లో ఉన్న పోసానిని పోలీసులు ఆదోనికి తరలించారు. ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైన నేపథ్యంలో, అతడిని తమ అదుపులోకి ఇవ్వాలని ఆదోని పోలీసులు గుంటూరు జైలు అధికారులను కోరారు.

 

ఇది కూడా చదవండినాగబాబుకు ఎమ్మెల్సీ పదవిపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం! ఏపీలో మరో పొలిటికల్ ట్విస్ట్!

 

ఈ ప్రక్రియ అనంతరం, పోసానిని ఆదోని పోలీసులు అధికారికంగా తమ అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కోసం అతడిని ఆదోనికి తరలించినట్లు సమాచారం. పోలీసుల చర్యలతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!


పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

 

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #Posani #GunturJail #AdoniPolice #CaseRegistration #CrimeInvestigation #TeluguNews #AndhraPolitics #PoliceAction #Adoni #Guntur #BreakingNews #LegalAction #CrimeNews #InvestigationInProgress #TeluguHeadlines